ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేయాలి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ ..

ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ అన్నారు.

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మొట్ట మొదటి సారి 73వ గణతంత్ర వేడుకల్లో సీపీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మహాత్మా గాంధీ , అంబెడ్కర్ చిత్ర పాటలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.

రాజ్యాంగ స్పూర్తితో అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.

Advertisement
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

" autoplay>

తాజా వార్తలు