బీజాపూర్ లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‎గఢ్ జిల్లా బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.కూంబింగ్ చేస్తుండగా జవాన్లకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.

జవాన్ల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో జవాన్లు భారీగా పేలుడు పదార్థాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కూంబింగ్ తో పాటు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు