హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది.

మెట్రో ట్రైన్ లో సాంకేతిక లోపం రావడంతో మియాపూర్ - ఎల్బీనగర్ రూట్ లో సేవలు నిలిచిపోయాయి.

దాదాపు 30 నిమిషాలుగా పైగా పలు స్టేషన్లలో మెట్రో ట్రైన్స్ నిలిచిపోయా యి.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు