ఐపీఎల్‌కు రిటైర్మెంట్: స్పందించిన ధోనీ

ఐపీఎల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పట్టికలో చివరి స్థానంలో ఉండటం.

ప్లే ఆప్స్‌కు కూడా క్వాలిపై సాధించకుండా తప్పుకోనుండటంతో ధోనీ ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకుని ఐపీఎల్‌కు రిటైర్మంట్ ప్రకటిస్తాడనే వార్తలొచ్చాయి.ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టకు మంచి పేరుంది.

మూడుసార్లు ధోనీ సారథ్యంతో ఐపీఎల్ కప్పును కూడా సాధించింది.అయితే ఈ ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

ఎవరూ ఊహించనంతగా పరాజయాలు మూటకట్టుకుని ప్లే ఆప్స్‌కు కూడా అర్హత సాధించలేకపోతోంది.దీంతో ధోనీపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనను చూసి ధోనీ, ఆ జట్టు అభిమానులు నిరాశ చెందుతున్నారు.ఈ క్రమంలో ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తుండటంతో.

దీనిపై తాజాగా ధోనీ స్పందించాడు.చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇదే చివరి సీజనా అని పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో ధోనిని వ్యాఖ్యాత డీనీ మోరీసన్ ప్రశ్నించగా.

ఖచ్చితంగా కాదని జవాబిచ్చాడు.దీంతో ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో లేడని స్పష్టమైంది.

ఈ క్రమంలో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు