ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో( Rajanna Sirisilla District ) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది.

రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

ముందుగా భక్తులు ధర్మగుండంలో స్థానాలు ఆచరించి స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా వైయస్సార్ జయంతి - నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

Latest Rajanna Sircilla News