రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరోదఫా చర్చలు జరపాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ..

పెళ్లయిన ఆరు నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయట పెట్టారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ.

చర్చలకు ముందే పిఆర్సి నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది.పిఆర్సిపై  ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్ట పాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది.

పిఆర్సి ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ ఒప్పందం వల్ల దిగువ శ్రేణి ఉద్యోగులు నెలకు రూ.4 వేలు చొప్పున నష్ట పోయే ప్రమాద ముంది.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరోదఫా చర్చలు జరపాలి.

అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, వారి న్యాయ మైన కోర్కెలు పరిష్కరించాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు