ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగంపై కాంగ్రెస్ ఎంపీ ధ్వ‌జం

ప్ర‌ధాని మోదీ స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

గుజ‌రాత్ లో 11 మంది అత్యాచార దోషుల‌ను బీజేపీ ప్ర‌భుత్వం విడుదల చేసింద‌ని మండిప‌డ్డారు.

మోదీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ ఎప్పుడూ నెర‌వేరుస్తారో వివ‌రించాలన్నారు.ఎనిమిదేళ్ల పాల‌న‌లో ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప్ర‌ధాని బూట‌క‌పు వాగ్ధానాలు చేశార‌ని మండిప‌డ్డారు.

అదేవిధంగా బీజేపీ ప్ర‌భుత్వం ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నారు.రైతుల‌ను మోసం చేయ‌డంలో ప్ర‌ధాని మోదీని సీఎం కేసీఆర్ అనుకరిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!
Advertisement

తాజా వార్తలు