జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం..: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే గెలుపని తెలిపారు.

 Congress Is Against Jamili Elections: Tpcc Chief Revanth Reddy-TeluguStop.com

జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఓటమి భయంతోనే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశం తెరపైకి తెచ్చారని తెలిపారు.

జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందన్నారు.వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పోతుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.అధికారాన్ని కోల్పోవద్దని కేంద్రం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

కాగా ఇండియా కూటమి జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube