కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారని తెలుస్తోంది.కాగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపుర్ లో ప్రారంభించనున్న భారత్ న్యాయ యాత్రలో పాల్గొననున్నారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్

తాజా వార్తలు