మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమలులో ఉండనుందని పేర్కొంది.
మునుగోడు ప్రచారం, ర్యాలీ, సభల్లో పాల్గొనరాదని ఆంక్షల్లో పేర్కొంది.టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని అన్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బీజేపీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ మంత్రి జగదీశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy