కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల లిస్ట్..లో గరికిపాటి నరసింహారావు..!!

కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులు ప్రకటించింది.మొత్తం 128 మందికి అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

 Central Announced Padma Awards 2022 , Garikapati Narasimharao, Padma Awards 2022-TeluguStop.com

నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.ఈ క్రమంలో 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

తెలంగాణకు 4 మరియు ఏపీకి మూడు పద్మశ్రీలు లభించాయి.తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకి పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి.

దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు లభించింది.

ఇక ఇదే రీతిలో తెలంగాణకు చెందిన రామచంద్రయ్యకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.

ఇక తెలంగాణకు చెందిన పద్మజా రెడ్డి కి పద్మశ్రీ అవార్డు లభించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు కు పద్మశ్రీ అవార్డు లభించింది.

గోసవీడు షేక్ హాసన్ కి కూడా అవార్డు లభించింది.ఏపీకి చెందిన సుంకర ఆదినారాయణకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కు పద్మభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించింది.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి పద్మభూషణ్ మరికొంత మంది ప్రముఖులకు పద్మ అవార్డులు కేంద్రం ప్రకటించడం జరిగింది.

Central Announced Padma Awards 2022 Garikapati Narasimharao, Padma Awards 2022 - Telugu Padma Awards

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube