ప్రతిపక్షాన్ని ఇంతగా హీనపరుస్తారా ?

ప్రతిపక్షాన్ని ఇంతగా హీనపరచడం వలన సర్కారుకు ఒరిగేది లెదు.

ఎందుకంటే సభ అన్నాక ప్రజల సమస్యలపై మాట్లాడుకోవాలి అందుకు వేదికగా అసెంబ్లీ ఉంది అలాంటప్పుడు ప్రతిపక్ష నేత మాట్లాడితే ఇలా విరుచుకుపడడం ఏమేరకు న్యాయం అనేది ప్రధాన ప్రతిపక్షం మే ఆలోచించాలి అని డోన్ ఎమ్యెల్యే బుగ్గన రాజెంద్రనాథ్ తనదైన శైలిలో మాట్లాడి సభ్యులను సంభ్రమంలోకి తీసుకువెళ్లారు.

కొత్తగా సభలో అడుగు పెట్టిన నాకు జగనే ఇలా మాట్లాడేందుకు అవకాసం ఈయడం ఎంతో ఆనందంగా వుంది అని ఆయన పలు సమస్యలపై మాట్లాడారు.లోగడ బుగ్గన సర్కార్ తీరు పై సున్నితంగా విమర్శలు గుప్పించినప్పుడు ఇరు పక్షాలు అలా ఆసక్తిగా విన్నాయి.

ఇప్పుడు బుగ్గన తన ప్రసంగం మరోసారి పండించారు.- యర్నాగుల .

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు