మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు..: సీఎం రేవంత్

బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేయలేదని మండిపడ్డారు.

 Reservations Will Be Canceled If Modi Wins Again Cm Revanth Details, Cm Revanth-TeluguStop.com

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరారని విమర్శించారు.

బీజేపీకి( BJP ) ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందన్నారు.మోదీ ( Modi ) మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు.ఈ క్రమంలోనే పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube