బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న చిత్ర బృందం..

విజయవాడ: బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న చిత్ర బృందం.హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఘని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందించిన ఆలయ అధికారులు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు