సాగర్ కెనాల్ ను పరిశీలించిన బీజేపీ నాయకులు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువను బీజేపీ నాయకులతో కలిసి గురువారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నీటితో చెరువులు,కుంటలు నింపి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

 Bjp Leaders Inspected The Sagar Canal , Sagar Canal, Bjp Leaders ,nagarjuna Saga-TeluguStop.com

గ్రామాల్లో తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే ఈ జిల్లాకు విడుదల చేయకుండా అక్రమంగా ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించడం దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube