బాహుబలి సినిమాకు ఏకంగా అంత రెమ్యునరేషన్ ఇచ్చారట.. ఆ నిర్మాతలు గ్రేట్ అంటూ?

ప్రముఖ నటి ప్రమీలా రాణి( prameela rani ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అప్పట్లో నాటకాలకు నేను 4,000 రూపాయలు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను వందల సంఖ్యలో నాటకాలు ఆడానని ప్రమీలా రాణి వెల్లడించారు.ఆడతనం నాలో కనబడదని అంటారని నేను ఎవరినీ లెక్క చేయనని ఆమె పేర్కొన్నారు.

బాహుబలి సినిమా ( Baahubali movie )కోసం నేను పని చేశానని అప్పట్లోనే రోజుకు 10,000 రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చారని ప్రమీలా రాణి అన్నారు.

అప్పట్లో నేను శాంతి నివాసం సీరియల్ ను నేను చేశానని ఆమె చెప్పుకొచ్చారు.నేను గత 15 సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం గడుపుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నాకు షుగర్, బీపీ ఉన్నాయని ప్రమీలా రాణి అన్నారు.

Advertisement

ఫ్యాన్లు, ఏసీలు నాకు పడవని ఆమె పేర్కొన్నారు.మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న సంగతి తెలిసిందే.

మంచు విష్ణు ఎన్నికల సమయంలో డబ్బులు పంచారంటూ కొన్ని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.సీనియర్ నటి ప్రమీలా రాణి మంచు విష్ణు గురించి కూడా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

మా అసోసియేషన్ లో మూడేళ్ల క్రితం తాను చేరానని ఆమె పేర్కొన్నారు.సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కార్డ్ ఉండాలని ప్రమీల రాణి అన్నారు.

నిద్రలోనే నేను గడిపేసేదానినని ఆ విధంగానే నాకు సమస్యలు తగ్గుతాయని ఆమె తెలిపారు.విష్ణు బాబు గెలుస్తాడని చెప్పానని ఆయనే గెలిచాడని ఆమె అన్నారు.మంచు విష్ణుకు గెలిచిన తర్వాత 6,000 రూపాయలు పెన్షన్ గా ఇస్తామని అన్నారని అయితే ఇల్లు ఉన్నవాళ్లకు లేదని వాళ్లు చెప్పారని ప్రమీలా రాణి వెల్లడించారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తాకట్టు పెట్టిన ఇల్లును విడిపించుకున్నానని ఆమె పేర్కొన్నారు.పింఛన్ తీసుకుంటే వేషాలు ఉండవని ఆ సమయంలో కామెంట్లు వచ్చాయని ప్రమీలా రాణి అన్నారు.ప్రమీలా రాణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు