రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3289 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3289 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల నివాస సముదాయాని ముట్టడించడానికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు.అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

తాజా వార్తలు