రూ.3 కోట్లతో ఉడాయించిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన

హైదరాబాద్( Hyderabad ) లోని బోయినపల్లిలో ఓ వ్యక్తి రూ.3 కోట్ల నగదుతో ఉడాయించాడని తెలుస్తోంది.

ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ సంస్థలో లక్ష్మణ్ అనే వ్యక్తి పని చేస్తూ చేతివాటం ప్రదర్శించాడు.ఈ క్రమంలోనే స్క్వేర్ వాల్యూ డిపాజిట్ వాహనం( Square Value Deposit Vehicle ) నుంచి రూ.3 కోట్ల నగదుతో పరార్ అయ్యాడు.దీంతో లక్ష్మణ్ పై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోకి ) రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.కాగా ఈ ఘటన వారం క్రితం జరిగిందని సమాచారం.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు