తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల లో ఇద్దరు మధ్య గొడవ

తిరుమల దేవస్థానంలో గత 5 రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

 A Fight Between Two Of The Devotees Who Came To Visit Tirumala Srivari-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే క్యూ లైన్ లలో భక్తుల మధ్య వివాదం చెలరేగింది.గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు, తమిళనాడు కు చెందిన భక్తులు మధ్య ఘర్షణ నెలకొంది.

దీంతో ఇరు వర్గాల వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు.అనంతరం తోటి భక్తులు విడదీసి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube