ఇద్దరు వార్డెన్లపై కేసు నమోదు

నల్గొండ జిల్లా:మునుగోడు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ స్వాధ్వి,బాలుర హాస్టల్ వార్డెన్ కరుణశ్రీ లపై శనివారం కేసు నమోదైనట్లు కులం వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)నల్లగొండ జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ తెలిపారు.ఇద్దరూ కలిసి తనను గదిలో నిర్బంధించి అకారణంగా చేయి చేసుకున్నారని వంట మనిషి మల్లమ్మ నాలుగు రోజుల క్రితం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సమగ్ర విచారణ అనంతరం ఇద్దరు వార్డెన్లపై వివిధ సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

 A Case Has Been Registered Against Two Wardens-TeluguStop.com

ఇద్దరిపై సంబంధిత శాఖా అధికారులు శాఖాపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube