రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన యామ రాజు కి 28000/- చెక్కును వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లు అందించారు.
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని అన్నారు.
ఈ సందర్భంగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని పద్మ-పర్శరాములు,వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి, దురుముట్ల శ్రీనివాస్ , లచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy