రైతులను వెంటాడుతున్న నీటి కటకట...!

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.ఎండిపోతున్న పంటను కాపాడుకునే పరిస్థితి లేక ట్యాంకర్లతో పొలాల గొంతు తడుపుతున్న దుస్థితి ఏర్పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 The Water Trap That Is Haunting The Farmers , Nampally, Ground Water, Water Trap-TeluguStop.com

భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు ఎండిపోయి చేతికొచ్చిన పంట చేజారిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి కష్టకాలంలో అన్నదాతలను ఆదుకునే ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆగమైపోతున్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube