ఢిల్లీలోని పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధం..!

దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధాజ్ఞలు విధించింది.ఇందులో భాగంగా స్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్ లు వినియోగించడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Ban On The Use Of Phones In Schools In Delhi..!-TeluguStop.com

ఈ మేరకు పాఠశాల ఆవరణ, ప్లే గ్రౌండ్ లలో టీచర్లు కూడా సెల్ ఫెన్లను ఉపయోగించకూడదని ఢిల్లీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం కోసం అన్ని పాఠశాలల్లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని సర్క్యులర్ లో వెల్లడించింది.దీని ద్వారా పిల్లల ఏకాగ్రతతో పాటు ఉపాధ్యాయుల ఏకాగ్రతకు సైతం భంగం కలగకుండా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube