2024 ఏపీ ఎన్నికల్లో రెండో స్థానానికే గట్టిపోటీ..: ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.2024లో ఏపీలో జరిగే ఎన్నికల్లో రెండో స్థానానికి గట్టిపోటీ నెలకొందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 In 2024 Ap Elections, It Will Be A Tough Fight For Second Place..: Mp Vijayasai-TeluguStop.com

టీడీపీ ఓటర్లు జనసేన వైపు, జనసేన ఓటర్లు బీజేపీ వైపు వెళ్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.ఏదేమైనా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు 2024 కంటే 2029 ఎన్నికలకు సిద్ధం కావడం ఉత్తమమని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.

వైసీపీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube