ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. ఈటల జమున

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈటల హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఈటల రాజేందర్ హత్యకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని తెలిసిందని చెప్పారు.సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారని ఆమె మండిపడ్డారు.

 There Is A Conspiracy To Kill Etala.. Etala Jamuna-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube