ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. ఈటల జమున

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈటల హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈటల రాజేందర్ హత్యకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారని తెలిసిందని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారని ఆమె మండిపడ్డారు.

పంజాబ్‌లో వ్యాపారి హత్య.. అమెరికాలోని ఎన్ఆర్ఐ ప్రమేయం, పాతకక్షలతో దారుణంగా