పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరపాలి.. రేవంత్ రెడ్డి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గు అనిపిస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.దేశం అంతటా ఎమ్మెల్యే చరిత్ర తెలిసినా కేసీఆర్ కు తెలియడం లేదా అని ప్రశ్నించారు.

 Cbi Should Investigate The Paper Leak.. Revanth Reddy-TeluguStop.com

పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్ కు ఏమి అనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.బీఆర్ఎస్ నేతలు ఇసుక, భూమి, మైన్ లలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

టీఎస్పీఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉందన్నారు.ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయని మండిపడ్డారు.

ఇప్పటికైనా పేపర్ లీక్ లపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube