ఆర్ 5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి ఆర్5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్ 5 జోన్ పై రైతుల పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.

 Green Signal To Ap Government On R5 Zone Decision-TeluguStop.com

అయితే జీవో నంబర్ 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది.

కాగా అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధరలతో వాటి నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube