హస్తినకు ఏపీ సీఎం జగన్.. కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలు దేరనున్నారు.ఇందులో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.హస్తిన పర్యటన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ కానున్నారు.రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.కాగా రెండు వారాల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

 Ap Cm Jagan Delhi Tour.. Key Meetings With Union Ministers-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube