శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లిలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు