దేవుడు అనుకున్నాడు.. అందుకే సచివాలయం కాలిపోయింది..: కేఏ పాల్

తెలంగాణ నూతన సచివాలయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెక్రటేరియట్ వద్దనుకున్నానని, దేవుడు కూడా అదే అనుకున్నాడన్న కేఏ పాల్.అందుకే సచివాలయం కాలిపోయిందని వ్యాఖ్యనించారు.

దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపారు.నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు వెళ్తానంటే అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో సీఎంగా కూడా కేసీఆర్ గెలవలేరని విమర్శించారు.అలాంటిది ప్రధానమంత్రి అవుతారా అని ప్రశ్నించారు.

Advertisement

అనంతరం నూతన సచివాలయాలన్ని కేసీఆర్ పుట్టినరోజు కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు