మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో దర్యాప్తు వేగవంతం

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఆటో బ్లాస్ట్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.ఈ పేలుడును ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు.

 Investigation In Mangalore Auto Blast Case To Be Speeded Up-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి.ఘటనా స్థలంలో అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించారు.

రెండు బ్యాటరీలు, నట్లు, బోల్ట్, సర్క్యూట్ వైరింగ్ ను క్లూస్ టీం గుర్తించింది.కుక్కర్ లో బాంబు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆటోలో ఓ ప్రయాణికుడు ఎక్కిన తర్వాతే పేలుడు సంభవించింది.దీంతో ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు.

అయితే గాయపడిన ప్రయాణికులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube