Minister Jogi Ramesh: చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే - మంత్రి జోగి రమేష్

గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్.‘పసుపు రంగు రాయిలు, పసుపు రంగు రెక్కీలు’ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్ర బాబుదే. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణలు చెప్పాల్సిన మొదటి వ్యక్తి చంద్ర బాబే.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, ఇలాంటి దాడులు చేసే కుసంస్కారం పార్టీ కి లేదు.పార్ట్‌-1లో పవన్‌ మీద రెక్కీ అని హడావుడి చేశాడు.

 Minister Jogi Ramesh Fires On Chandrababu Naidu And Pawan Kalyan, Minister Jogi-TeluguStop.com

అది తాగుబోతులు చేసిన వీరంగం అని తేలింది.పార్ట్‌-2లో రాయి వేసినట్టు హడావుడి చేస్తున్నాడు.రాయి ఎవరితో వేయించుకున్నాడో కూడా తేలుస్తాము.

అప్పట్లో మల్లెల బాబ్జికి కత్తి ఇచ్చి పంపిందెవరో కూడా ప్రజలకు తెలుసు.చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే.

ఇప్పుడు నందిగామ వెళ్లేలోపే రాయి వేయించుకునే స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు.రేపు ఇప్పటంలో పవన్‌ పార్ట్‌-3 మొదలుపెడతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube