తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది.ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు.

 Telangana Chief Minister Kcr Yadadri's Visit Postponed ,kcr , Yadadri , Visit P-TeluguStop.com

వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చారు.సీటీస్కాన్, యాంజియో గ్రామ్ పరీక్షలు చేయించుకునున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి లో పర్యటించాల్సి ఉంది.యాదాద్రిలో జరగాల్సిన పనుల పురోగతిపై ఆయన సమీక్షించాల్సి ఉంది.

అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకున్నారు. యశోద ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.

యాదాద్రిలో జరగాల్సిన పనుల పురోగతిపై ఆయన సమీక్షించాల్సి ఉంది.అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకున్నారు.

యశోద ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube