ఆలూరు లో జనాగ్రహదీక్ష లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

కర్నూలు జిల్లా: ఆలూరు లో జనాగ్రహదీక్ష లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం.

చంద్రబాబు కు మతిభ్రమించి పట్టాభి గొట్టం గాలుతో మాట్లాడిస్తున్నాడు.

రెండున్నార పాలన లో సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేక బూతులపురాణం.చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారు.

చంద్రబాబు కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నాడు.జగన్మోహన్ రెడ్డి తిడితే చంద్రబాబు సంతోషం పొందుతాడు.

జగన్మోహన్ రెడ్డి ని తీట్టినప్పడు కనపడలేదా చంద్రబాబు.జయంతి, వర్దంతి కి తేడా తెలియని నా కొడుకు లోకేష్.

Advertisement

మంగళగిరిలో నారా లోకేష్ ను చెప్పుతో కొట్టాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు