బాలయ్య అన్ స్థాపబుల్ ప్రసారం అయ్యేది ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వెండితెర తో పాటుగా, ఓటీటీ లో కూడా కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అటు వెండి తెర ను, అలాగే చిన్న స్క్రీన్ ను కుడా బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఇప్పటికే పలువురు బుల్లితెరపై మెరుస్తుండగా, ఈ లిస్ట్ లోకి తాజాగా బాలకృష్ణ కూడా చేరినట్టు తెలుస్తోంది.ప్రముఖ తెలుగు ఓటీటి వేదిక ఆహాలో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు.

Unstoppable with nbk పేరుతో రామన్న షూటింగ్ సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ఘనంగా జరిగింది.హైదరాబాద్ లోని నోవోటెల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలకృష్ణ తో పాటుగా అల్లుఅరవింద్ ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

సింగర్ సింహ టీమ్ పాడిన బాలకృష్ణ స్పెషల్ సాంగ్స్ తో ప్రారంభం కాగా, అరవింద్ ఏవి ప్లే చేయబోతుండగా, ఆయన ఇప్పుడు ఏవీ వద్దని బాలకృష్ణ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పడంతో పైసా వసూల్ సాంగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ.అనంతరం ఆ షోకి సంబంధించిన ప్రోమో ప్లే అయ్యింది.

Advertisement

ఇక ఆ ప్రోమో లో బాలయ్య స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది.ఇక ఈ షో నవంబర్ 4 నుంచి ఆహలో టెలికాస్ట్ కానుందని తెలిపారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.తమకి అలాగే అల్లు కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని, అప్పట్లో నాన్నగారు ఎన్టీఆర్ తో చనువుగా ఉండే ఒకే ఒక వ్యక్తి అల్లు రామలింగయ్య అని తెలిపారు.

అలాగే ఈ షో ప్రోమోని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినట్లు బాలయ్య తెలిపారు.ఈ సందర్భంగా అల్లు అరవింద్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గొప్ప మధు కానీ బయట మాత్రం అసలు నటించరు.

కోపం వచ్చినా సంతోషం వచ్చినా నటించకుండా రియల్ ఎమోషన్స్ చూపించే మనిషి ఈతాకు సో చేస్తే ఎలా ఉంటుందో మీరే ఉంచుకోవచ్చు అని చెప్పగానే అందరూ ఎగ్జిట్ అయ్యారనే అల్లు అరవింద్ తెలిపారు.ఈ సందర్భంగా బాలయ్యకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు