క్లీవేజ్ షోతో మతి పోగొడుతున్న రాములమ్మ... చూస్తే అస్సలు ఆగరు

తెలుగు బుల్లి తెరపై షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా సరే తన గలగల మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతగానో ఆకట్టుకునే యంగ్ యాంకర్ "శ్రీ ముఖి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదటగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "జులాయి" చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.

ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయింది.దీంతో తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని యాంకరింగ్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించింది.

దీంతో ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ యాంకర్లలో ఒకరు గా రాణిస్తోంది.అయితే ఇటీవలే సినిమా రంగంలో ప్రదానం చేసేటువంటి అవార్డులు నిమిత్తమై నిర్వహించిన "సైమా అవార్డ్స్" ఫంక్షన్ చాలా ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ వేడుకలలో యాంకర్ శ్రీముఖి కూడా పాల్గొంది.ఇందులో భాగంగా యాంకర్ శ్రీ ముఖి ధరించిన దుస్తులు ఈ అమ్మడి అందాల ఆరబోతకి మరింత వన్నె తెచ్చాయి.

Advertisement

దీనికితోడు యాంకర్ శ్రీ ముఖి కూడా క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు ఒక్కసారిగా శ్రీ ముఖి అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు సమర్పించారు.

మరికొందరైతే యాంకర్ శ్రీముఖి హీరోయిన్ పీస్ అని దాంతో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించమని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ శ్రీ ముఖి ఒకపక్క యాంకరింగ్ రంగంలో రాణిస్తూనే మరోపక్క హీరోయిన్ గా అవకాశాలు కోసం కూడా బాగానే ప్రయత్నాలు చేస్తోంది.కాగా ఇటీవలే "క్రేజీ అంకుల్స్" అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కాగా ప్రస్తు ఈ అతంమ్మడు పలు షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తు బాగానే రాణిస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు