కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు మహిళలు కాలనీ వాసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం 9వ వార్డు సర్ధాపుర్, తుర్కసి కాలనీలో గంభిరావుపేట ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ,ఆకునురి బాలరాజు సమక్షంలో ముకుముడిగా కాంగ్రెస్ పార్టీ లో చేరిన కాలనీ వాసులు.

వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో వైద్య శివ ప్రసాద్ , మ్యన ప్రసాద్ , ఏళ్ళే లక్ష్మినారాయణ,మంగ కిరణ్ బాలకిస్తయ,యాదయ్య,నర్సయ్య, రాజనర్సు,శదుల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News