పడుకొనే ముందు చిటికెడు పొడి తింటే పొట్ట అంతా కరిగిపోయి పది రోజుల్లో పది కేజీల బరువు మాయం

ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణముగా వయస్సుతో సంబంధం లేకుండా ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది.

లావుగా ఉన్నవారు నలుగురిలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతారు.

అంతేకాక ఆత్మన్యూన్యత భావాన్ని కలిగి ఉంటారు.శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు వ్యాయామాలు చేసినప్పుడు మరియు నిద్ర పోయినప్పుడు చాలా వేగంగా కరుగుతుంది.

రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసేయాలి.ఆలా చేసినప్పుడే కొవ్వుని కరిగించే చిట్కాలు బాగా పనిచేస్తాయి.

ఇప్పుడు చెప్పే పొడిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు బాగా కరిగి పది రోజుల్లో పది కిలోల బరువు తగ్గటం ఖాయం.అయితే ఈ పొడి తయారుచేసుకోవటానికి 8 ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.

Advertisement

ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి.అవిసె గింజలు 25 గ్రాములుసోంపు 25 గ్రాములుజీలకర్ర 50 గ్రాములుపసుపు 1 స్పూన్కరివేపాకు పొడి 25 గ్రాములుకరక్కాయ పొడి 25 గ్రాములుసోడా ఉప్పు అర స్పూన్ఇంగువ రెండు చిటికెలు

ముందుగా అవిసె గింజలు , సోంపు ,జీలకర్ర మూడింటిని తక్కువ మంటలో లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.ఇవి చల్లారాక పొడిగా మిక్సీ చేయాలి.ఈ పొడిలో పసుపు, కరివేపాకు పొడి, కరక్కాయ పొడి, సోడా ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి.

ఈ పొడిని రాత్రి పడుకోవటానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి త్రాగాలి.ఈ పొడిని వాడినంత కాలం జంక్ ఫుడ్ మరియు నూనె పదార్ధాలకు దూరంగా ఉండాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు