నేడు కాకినాడలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటన

నేడు కాకినాడ కి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా కాకినాడ కి మంజూరు అయిన జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు, వారితో సహా కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్ర మంత్రులు బుగ్గన, దాడిశెట్టి రాజా, కారుమూరి, చెల్లుబోయిన వేణు.

ప్రస్తుతం జే ఎన్ టీ యు లో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు కాగా.సౌత్ ఇండియా లో తొలి ఐ ఐ ఎఫ్ టీ క్యాంపస్ కాకినాడ లో ఏర్పాటు చెయ్యనున్న కేంద్రం.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు