తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారని తెలుస్తోంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

 Transfer Of Two High Court Judges In Telugu States-TeluguStop.com

ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.అదేవిధంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి దేవరాజు నాగార్జున్ కూడా మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube