తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారని తెలుస్తోంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.అదేవిధంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి దేవరాజు నాగార్జున్ కూడా మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.