మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.మల్కాలం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు.
మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతులంతా హైదరాబాద్ అంబర్ పేట్ వాసులుగా గుర్తించారు.ఓ ఫంక్షన్ కోసం అంబర్ పేట నుంచి జవహార్ నగర్ వచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో సరదాగా ఈతకు వెళ్లి మృతిచెందారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy