టాలీవుడ్ లో గమ్మత్తు సినిమా.. డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్

టాలీవుడ్ లో గమ్మత్తు సినిమా.డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.

తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ విచారణ సోమవారం మొదలయ్యింది.

ఈ మేరకు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు 2017 లో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్ సోమవారం అధికారులకు పూర్తి వివరాలు సమర్పించారు.ఇది ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  మంగళవారం నుంచి ఈడీ విచారణ జరపనుంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ మంగళవారం విచారణకు హాజరు కానున్నారు.ఇప్పటికే ముగ్గురు నిందితులను నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

వీరితో పాటు మరికొంత మంది పై విచారణ జరిపే అవకాశం ఉంది.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దర్శకుడు పూరిజగన్నాథ్ కి మంగళవారం ప్రశ్నించనున్నారు.ఈ మేరకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు సెప్టెంబరు 22 వరకు కొనసాగనుంది సినీ పరిశ్రమకు చెందిన 12 మంది కి నోటీసులు జారీ చేశారు నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు