Adi Srinivas : పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు..: ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కీలక నేత ఆది శ్రీనివాస్( Adi Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ తమ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.

 The State Was Turned Into A Pile Of Debt During Ten Years Of Rule Adi Srinivas-TeluguStop.com

ఇంకా అధికారంలో ఉన్నామనే పొగరుతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు.

గతంలో ఖమ్మంలో రైతుల( Khammam ) చేతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్( BRS party ) తమను రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.మేడిగడ్డను బీఆర్ఎస్ నేతలే ధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు.చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube