ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం.. 12న సీఎం ప్రమాణస్వీకారం

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మరోవైపు రాష్ట్ర కేబినెట్( State Cabinet ) కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మంత్రివర్గంలో మిత్ర పక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ ఉంటాయా? లేదా? అన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.అయితే మంత్రివర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే ఎంపిక చేసేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సీనియర్ నేతల కన్నా యువత, బలహీన వర్గాలు మరియు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇందులో భాగంగా మహిళల్లో ఒకరు కానీ ఇద్దరికీ కానీ ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు