నిజాం ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారు: అసదుద్దీన్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

1948 జూన్ 15న ఇచ్చిన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాద్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందన్నారు.ఆ డ్రాఫ్ట్ ను ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగేది కాదని చెప్పారు.

నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని.ఆర్టికల్ 370 కన్నా ఎక్కుల లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అసదుద్దీన్ విమర్శించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్14, సోమవారం 2024
Advertisement

తాజా వార్తలు