కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కుటుంబం రూ.10 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు.

 The Aim Is To Oust Kcr..: Komatireddy Rajagopal Reddy-TeluguStop.com

దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బీజేపీ ద్వారా బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలనుకున్నానన్నారు.కానీ కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.తప్పుడు నిర్ణయాలతో బీజేపీ బలహీనపడిందన్న కోమటిరెడ్డి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మునుగోడు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.తాను ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube