కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ హీరోయిన్ మెసేజ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు కూతురు గా మంచు లక్ష్మి .హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం తెలిసిందే.

సిల్వర్ స్క్రీన్ పై అదేవిధంగా బుల్లితెరపై సత్తా చాటుతూ సమాజంలో అనేక మంచి పనులు చేసే మంచు లక్ష్మి తాజాగా తెలంగాణ కేటీఆర్ కరోనా బారిన పడటంతో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా లో మెసేజ్ పెట్టారు.మంచు లక్ష్మి పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మేటర్ లోకి వెళ్తే కేటీఆర్ ఇటీవల స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడటం తెలిసిందే.ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా వుండే పొలిటిషన్ మాత్రమే కాక.అనేక సమస్యలు తీరుస్తూ స్పందించే లీడర్ కావటంతో చాలామంది కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు.ఈ విధంగానే మంచు లక్ష్మి మెసేజ్ పెట్టారు.

" ఫ్రెండ్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని.అన్నారు.

Advertisement

హోమ్ ఐసోలేషన్ లో ఉండటంతో.సినిమాలు మొత్తం చూసేయండి అంటూ కేటీఆర్ కి మంచు లక్ష్మి సరదా సూచనలిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే.

  స్కూల్స్ మరియు కాలేజీలు  మూసివేసి పరీక్షలు వాయిదా వేయడం జరిగింది.  అంతేకాకుండా  నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు.

అయినా కానీ.కరోనా వ్యాప్తి తెలంగాణలో అధికంగా ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

చాలామంది సెలబ్రిటీలు మరియు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు.  .

Advertisement

తాజా వార్తలు