వైజాగ్ స్టీల్‎ప్లాంట్‎కు తెలంగాణ బృందం..!

వైజాగ్ స్టీల్‎ప్లాంట్‎ను సొంతం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఈ మేరకు స్టీల్‎ప్లాంట్‎కు వెళ్లిన ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు సీఎండీ ఆదేశాలతో స్టీల్‎ప్లాంట్‎ను సందర్శిస్తున్నారు.

స్టీల్‎ప్లాంట్‎ బిడ్ లో పాల్గొనే విషయంలో సాంకేతిక అంశాలను సింగరేణి బృందం పరిశీలిస్తుంది.అయితే ఉక్కు టెండర్లలో సింగరేణి పాల్గొంటే కేంద్రం అభ్యంతరం చెప్పే అవకాశం ఉందా అన్న సందేహంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

దీంతో సాంకేతికంగా సింగరేణి బిడ్ వేయలేకపోతే టీఎస్ ఎండీసీ, ఇరిగేషన్ శాఖ ద్వారా టెండర్ వేయాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.

కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్
Advertisement

తాజా వార్తలు