తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.స్పీకర్, ఛైర్మన్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు.

 Telangana Council Chairman Gutta's Key Comments-TeluguStop.com

ఏదో ఓ పార్టీ నుంచి గెలిచిన వారేనని తెలిపారు.పదవీకాలం ముగిసిన తరువాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శించారు.తన గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదని చెప్పారు.

బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాలేదన్నారు.సీఎం కావాలని రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారని విమర్శలు గుప్పించారు.

కర్ణాటకలో లౌకిక శక్తులు విజయం సాధించాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube